భీమవరంలో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ముగింపు

81చూసినవారు
భీమవరంలో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ముగింపు
గత మూడు రోజులుగా భీమవరంలో జరిగిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొని మాట్లాడారు. ఎత్తులకు పైఎత్తు వేయటం చదరంగంలో ప్రత్యేకతని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్