ప. గో. జిల్లాలో పురస్కారాలకు దరఖాస్తులు

60చూసినవారు
ప. గో. జిల్లాలో పురస్కారాలకు దరఖాస్తులు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఈవో జి. నాగమణి శనివారం తెలిపారు. దరఖాస్తులను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీవైఈవోల సూచనల మేరకు పంపాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 5న గురుపూజోత్సవం సందర్భంగా పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్