దేవాదాయ భూముల రక్షణపై సమీక్ష

68చూసినవారు
దేవాదాయ భూముల రక్షణపై సమీక్ష
భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో దేవాదాయ భూముల సంరక్షణపై జిల్లాస్థాయి ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అన్యాక్రాంతమైన భూముల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. తొలి సమావేశంలో తాడేపల్లిగూడెం తాళ్ల ముదునూరు వెంకటేశ్వర స్వామికి చెందిన భూములపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్