జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదల వారి గూడెంలో ఈరోజు బుధవారం కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ
్రామస్తుల పరిచయ వేదిక నిర్వహించారు ఈ వేదికలో చింతలపూడి నియోజకవర్గ వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంభం విజయ రాజు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు విజయరాజు. అలాగే గ్రామంలో ఉన్న మేరీ మాత విగ్రహాలకు కూడా పూలమాలు వేశారు.