జడ్పీ సమావేశంలో చింతమనేని ప్రశ్నల వర్షం

81చూసినవారు
ఏలూరులో జరిగిన ఉమ్మడి ప. గో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నల వర్షం కురిపించారు. గత వైసిపి పాలన అక్రమాలపై అధికారులను నిలదీశారు. అసలు ఎమ్మెల్యే చింతమనేని చాలా సూటిగా ప్రశ్నలు అడిగారు, కానీ మీరు వాటికి స్పష్టత లేని సమాధానాలు ఇస్తున్నారు. మీ సమాధానాలు నాకు కూడా అర్థం కాట్లేదు" అంటూ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్