పెదవేగి: వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే కూటమి లక్ష్యం

55చూసినవారు
సాగులో సాంకేతిక మెళకువలు నేర్పి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయటమె పొలం పిలుస్తుంది లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం రాయన్న పాలెం గ్రామంలో మంగళవారం జరిగిన "పొలం పిలుస్తుంది" కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ లో 4 నెలలు, రబీ లో 4నెలలు పాటు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్