వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దు

70చూసినవారు
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, బిగించిన మీటర్లను వెంటనే విద్యుత్ శాఖ తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించారు.

సంబంధిత పోస్ట్