వరద ఉధృతి దృష్ట్యా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

61చూసినవారు
వరద ఉధృతి దృష్ట్యా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
జిల్లాలో గోదావరి నదికి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద నీటి మట్టం గురువారం సాయంత్రానికి 48. 6 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నదన్నారు.

సంబంధిత పోస్ట్