సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి

59చూసినవారు
పాలకొల్లు పట్టణ 22 వార్డు శెట్టిపల్లి వారి పేటలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రూ. 4. 55 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్