నేటి నుంచి వీరమ్మకుంట పెద్దింట్లమ్మ జాతర

601చూసినవారు
నేటి నుంచి వీరమ్మకుంట పెద్దింట్లమ్మ జాతర
పెదపాడు మండలంలోని వీరమ్మకుంట కొల్లేరులో పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర తిరునాళ్ళు నేటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు బుధవారం తెలిపారు. ఐదు రోజుల పాటు సాగె ఈ జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతారన్నారు.గ్రామోత్సవంలో భక్తులు భారీగా తరలివచ్చారని ఆలయ అధికారులు బుధవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్