ఏలూరు డీఈవోగా వెంకట లక్ష్మమ్మ

52చూసినవారు
ఏలూరు డీఈవోగా వెంకట లక్ష్మమ్మ
ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారినిగా వెంకట లక్ష్మమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం అనకాపల్లి డిఈఓగా పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న డీఈఓ అబ్రహం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. త్వరలో వెంకట లక్ష్మమ్మ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్