బ్రహ్మోత్సవాలుసందర్భంగాస్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి

85చూసినవారు
బ్రహ్మోత్సవాలుసందర్భంగాస్వామివారిని దర్శించుకున్న హోంమంత్రి
గోపాలపురం నియోజకవర్గం పరిధిలో ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ జగన్నాధపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భముగా బుధవారం రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి తానేటి వనిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత ను బ్రహ్మోత్సవాల కమిటీ వారు ఘనంగా సత్కరించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్