తూర్పుగోదావరి జిల్లాలో చాగల్లు మండలం చిక్కాల గ్రామంలో చౌదరిస్ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం ప్రతిష్టకి సర్వం సిద్ధమైంది. ప్రతిష్టకు యజ్ఞశాల మరియు ఇతర పూజలకు కావాల్సిన హోమగుండాలు తయారుచేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులుచే ఈ నెల 24వ తారికు ఉదయం 10 గంటల ప్రాoతంలో రాముడి ప్రతిష్ట జరగనుంది.