జవహర్ ను అభ్యర్థిగా ప్రకటించాలంటూ నిరసన

23124చూసినవారు
కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపాలని రాష్ట్ర మాదిగ సంఘ ప్రతినిధులు వినూత్నంగా డప్పు కళాకారులతో అమరావతి లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు మరియు శ్రీ వర్ల రామయ్య కు వినతి పత్రాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్