బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న కలెక్టర్ నాగరాణి

79చూసినవారు
బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న కలెక్టర్ నాగరాణి
ప్రతీ నెలా 1వ తేదీన అందించే సామాజిక పింఛన్లు పంపిణీలో భాగంగా పాలకోడేరు మండలం శృంగవృక్షం లెప్రసీ కాలనీలో మంగళవారం పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరగనున్నదని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో పిడిఎస్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పగో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొననున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమాచార శాఖ సిబ్బంది సోమవారం పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్