సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు వాయిదా

79చూసినవారు
సీపీఎం రాష్ట్ర స్థాయి సమావేశాలు వాయిదా
ఈ నెల 22, 23, 24వ తేదీల్లో నరసాపురంలో నిర్వహించ తలపెట్టిన సీపీఎం రాష్ట్ర సమావేశాలు వాయిదా పడినట్లు పార్టీ ప. గో. జిల్లా కార్యదర్శి బలరాం శుక్రవారం తెలిపారు. ఇటీవల సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, జిల్లా పార్టీ ఉద్యమ నేత రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్ఎస్) మృతిచెందడం వల్ల ఈ సమావేశాలను వాయిదా వేశామన్నారు.

సంబంధిత పోస్ట్