జొన్నపొత్తుల: లోడ్ లారీని ఆర్టీసీ బస్సు డీక్కొని డ్రైవర్ మృతి

61చూసినవారు
పగో జిల్లా నర్సాపురం డిపో సర్వీస్ నంబర్ 4905 సూపర్ లగ్జరీ బస్ శనివారం రాత్రి 20: 45 నర్సాపురం బస్ స్టాప్ నుంచి వైజాగ్ మద్దిలపాలెం బయలుదేరి వెళ్ళింది. ఈ క్రమంలో ఎన్ హెచ్ 16 రోడ్డులో బయ్యవరం, కశింకోట, అనకాపల్లి వద్ద అర్ధరాత్రి ఆగివున్న జొన్నపొత్తుల లోడ్ లారీని ఢీక్కొని యాక్సిడెంట్ గురిఅయింది. డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రయాణికులు స్వల్పగాయలతో సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్