వర్క్ ఫ్రం హోం విధానం ప్రవేశపెడతాం

580చూసినవారు
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రవేశపెడతామని, ఇదేమీ కష్టమైన విషయం కాదని చంద్రబాబునాయుడు అన్నారు. నరసాపురంలో శుక్రవారం ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. తనకు ప్రాణ సమానులైన టీడీపీ కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోనని, అధికారంలో ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నా. పొత్తులు పెట్టుకుని సీట్లు పంచినా కార్యకర్తలు మాత్రం పార్టీ జెండాలు మోస్తూనే ఉన్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్