అమరులకు నివాళులర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.

72చూసినవారు
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో నాయకులు ప్రదర్శన నిర్వహించారు. 39 సంవత్సరాల క్రిందట కారంచేడులో జరిగిన మారన హోమంలో మృతి చెందిన దళితుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బుధవారం రాత్రి మొగల్తూరు, పేరుపాలెం తదితర గ్రామాల్లో ప్రధాన కూడళ్లలో  ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్