నరసాపురం: రాష్ట్రంలో ఉచిత ఇసక పాలసీని అమలు చేయాలి

60చూసినవారు
నరసాపురం: రాష్ట్రంలో ఉచిత ఇసక పాలసీని అమలు చేయాలి
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాత బజార్ సెంటర్లో నిర్మాణ రంగ కార్మికులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచిత ఇసక పాలసీని అమలు చేయాలన్నారు. అలాగే ఇసుక దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్న ఉచిత ఇసుక పాలసీ అమలు చేయడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్