50 ఏళ్లు దాటిన బీసీలకు 4000 పెన్షన్

79చూసినవారు
పోడూరు మండలం పెనుమదం గ్రామంలో మంగళవారం రాత్రి జయహో బీసీ కార్యక్రమం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 34% బీసీలకు రిజర్వేషన్ అందజేస్తామన్నారు. అలాగే 50 ఏళ్లు దాటిన బీసీలకు 4000 పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్