ప్రతీ ఎకరాకు సాగు నీరందించేలా చర్యలు: మంత్రి

78చూసినవారు
ప్రతీ ఎకరాకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు నాయుడు ప్రతి సమీక్షలోనూ చెబుతున్నారని, అధికారులు నిర్లక్ష్యం వదిలి పని చేయాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ జలసౌధ కార్యాలయంలో ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో కలసి, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పధకాలపై సంబంధిత శాఖలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్