బోట్లు తొలగింపు పనులను వేగవంతంగా చేయాలి

82చూసినవారు
ప్రకాశం బ్యారేజ్ బోట్లు తొలగింపు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని పాలకొల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ. మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. అలాగే బోట్ల తొలగింపు పనులకు సంబంధించి అధికారులు , బేకం సంస్థ ప్రతినిధులతో పనులు ఎప్పటికీ పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్