భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

75చూసినవారు
భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
పాలకొల్లు పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణాన్ని రాష్ట్ర జలాలను శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలు, అభివృద్ధి పనులను మరియు ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్