సొసైటీ చైర్మన్ గా త్రినాధ్

1093చూసినవారు
సొసైటీ చైర్మన్ గా త్రినాధ్
పాలకొల్లు మండలం వాలమర్రు గ్రామం  సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా పెన్మత్స సుభాష్ చంద్ర త్రినాధ్ రాజు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా పాలకొల్లు వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని, రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని చైర్మన్ త్రినాధ రాజుకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్