నియమ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలి: ఎస్పీ

83చూసినవారు
నియమ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలి: ఎస్పీ
పోలవరం సబ్‌డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సై, సీఐ, డీఎస్పీలతో ఏలూరు జిల్లా ఎస్పీ శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నియమ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలు ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, నగదు రవాణా జరగకుండా ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్