పునరావస కేంద్రాలకు వరద బాధితులు తరలింపు

59చూసినవారు
వెలేరుపాడు, కుక్కునూర్ మండలాలలో గోదావరి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఈ క్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు, ఆర్డిఓ అద్దయ్య దాచారం ఆర్&ఆర్ కాలనీ పునరవాస కేంద్రాలకు శుక్రవారం సందర్శించి వారికి నిత్యవసర సరుకులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్