జగన్నాధపురంగ్రామ శాఖ మహాసభ మహాసభ

78చూసినవారు
జగన్నాధపురంగ్రామ శాఖ మహాసభ మహాసభ
జగన్నాధపురంలో నిలిపివేసిన తాడిపూడి కాలవ ముంపు వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని, జిల్లా పరిషత్ భూములకు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, జగన్నాధపురం నుండి ఆరుగులను గురుకుల కళాశాలకు వెళ్లే రోడ్డును నిర్మించాలని సిపిఎం పార్టీ జగన్నాధపురం గ్రామ శాఖ డిమాండ్ చేసింది. ఈ సందర్భంలో ఆదివారం సిపిఎం గ్రామసభ పీల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ పాలు పూరి సత్యనారాయణ, తదితరులు హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్