కొట్టు సత్యనారాయణ దారుణంగా ఓడుతారు: బాపిరాజు

4907చూసినవారు
చిన్నా, పెద్దా వ్యాపారులతో పాటు వైసీపీ నాయకుల నుంచి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కప్పం రూపంలో వసూళ్లకు పాల్పడ్డారని జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఆరోపణలు చేశారు. శుక్రవారం తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేది బోలిశెట్టి శ్రీనివాసేనని, ఆ తర్వాత ప్రజా దర్బార్ పెట్టి కొట్టు సత్యనారాయణ బాధితులకు సొమ్ము పంచుతామన్నారు. కొట్టు సత్యనారాయణ అతి దారుణంగా ఓడిపోతారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్