తాడేపల్లిగూడెం: భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజలు

71చూసినవారు
తాడేపల్లిగూడెం: భక్తిశ్రద్ధలతో సరస్వతి పూజలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ గాయత్రి దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల‌ మహోత్సవం సందర్భంగా బుధవారం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థులకు ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి పూజలో వందలాది విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు, పుస్తకాలు దాతల సహకారంతో కమిటీ వారు అందజేశారు.

సంబంధిత పోస్ట్