కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు

73చూసినవారు
కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు
తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ బలుసులమ్మ దేవస్థానంలో.. రెండవ రోజు శుక్రవారం అమ్మవారిని కాశీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి సౌభాగ్య సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్