తణుకు: ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి

79చూసినవారు
తణుకు: ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలి
తణుకు తాసిల్దార్ కార్యాలయం ముందు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు కామన మునుస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కన్నా మిన్నగా పరిపాలన సాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసి వందరోజులైనా ఎటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్