వైభవంగా గణనాథులు నిమజ్జనం

77చూసినవారు
వైభవంగా గణనాథులు నిమజ్జనం
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి మహోత్సవాలను పురస్కరించుకొని వేడుకలను ఆయా కమిటీలు నిర్వహకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం భారీ గణనాథుని విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో విగ్రహాలను వాహనాలపై తరలించి సంబరాలు చేసుకుంటూ సమీప కాలువల్లో భక్తులు నిమజ్జనం చేశారు. అలాగే జై బోలో గణేష్ మహరాజ్ కు జై అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్