గొల్లలకోడేరులో ముంపు బాధితుల ఆందోళన

76చూసినవారు
గొల్లలకోడేరులో ముంపు బాధితుల ఆందోళన
పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఒకటో వార్డులో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. ముంపు ప్రాంతంలో నివసిస్తున్న బాధితులు నీరు ఎటు వెళ్లకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. యనమదుర్రు డ్రెయిన్‌లో శనివారం వరద పెరగడంతో ఇళ్లల్లోని నీరు డ్రైనేజ్ ద్వారా బయటికి వెళ్లడం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్