ఉప్పుటేరు చెక్‌పోస్టును తనిఖీ చేసిన జేసీ

60చూసినవారు
ఉప్పుటేరు చెక్‌పోస్టును తనిఖీ చేసిన జేసీ
ఆకివీడు మండలం దుంపగడపలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన ఉప్పుటేరు చెక్‌పోస్టును జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌ ఆదిత్య ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ మేరకు చెక్‌పోస్టు వద్ద ప్రతిరోజూ వాహనాల తనిఖీ సంఖ్య, రికార్డులను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారని పరిశీలించారు. చెక్ పోస్టుల వద్ద భద్రత చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్