ఈనెల 22న నామినేషన్ వేస్తా

569చూసినవారు
కూటమి తరుఫున టీడిపి అభ్యర్థిగా ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పేర్కొన్నారు. ఆకివీడు మండలం గుమ్ములూరులో నేడు నిర్వహించిన ‘ఇంటింటికి టీడీపీ- ఇంటింటికి రాంబాబు’ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ. టీడీపీ నుంచి మరోసారి బరిలో ఉన్న తనను ఎమ్మెల్యేగా, బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపీగా గెలిపించాలని కోరారు. టిడిపి జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్