బుల్లెట్ బైక్ పై రఘురామ ఎన్నికల ప్రచారం

548చూసినవారు
బుల్లెట్ బైక్ పై రఘురామ ఎన్నికల ప్రచారం
ఆకివీడు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ బైక్ పై గ్రామంలో ప్రకటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్