నరసాపురం పార్లమెంట్ నుండి బరిలో ఉంటా రఘురామ

10186చూసినవారు
కాళ్ల మండలం పెదఅమిరంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి నుండి నర్సాపురం పార్లమెంటుకు పోటీలో ఉంటానని ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తనకు కచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారన్నారు. రెండు మూడు రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందని అన్నారు. అసెంబ్లీ బరిలో మాత్రం నేనుండను అని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్