ప్రియురాలి ఎదుటే చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు

10697చూసినవారు
ప్రియురాలి ఎదుటే చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు
కర్ణాటకలోని తుమకూరులో దారుణ ఘటన జరిగింది. ఓ ప్రేమ జంట ఇద్దరు చారిత్రక శ్రీ బెట్ట రంగనాథ స్వామి క్షేత్రానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఆ ప్రేమ జంటకు చిన్న విషయంలో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి లోనైన ప్రియుడు రంగనాథ్‌ (21) ప్రియురాలి కళ్ల ఎదుటే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి తన స్నేహితులకు మొబైల్‌లో సమాచారం అందించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్