వైసీపీ ప్రభుత్వం ఇక ఉండదు: RRR

4239చూసినవారు
సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన పిల్లలను ఆమోదిస్తే ఐఏఎస్ అధికారులు ట్రబుల్‌లో పడతారని ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఉండిలో ఆయన సోమవారం రచ్చబండలో మాట్లాడుతూ. జగన్ మాయమాటలు నమ్మొద్ద అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇక ఉండదని జోస్యం చెప్పారు. తన విజ్ఞప్తిని పెడచెవిన పెడితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్