భీమడోలు: బాలుడిపై పోక్సో కేసు నమోదు

53చూసినవారు
భీమడోలు: బాలుడిపై పోక్సో కేసు నమోదు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. భీమడోలుకు చెందిన బాలికకు, గుణ్ణంపల్లికి చెందిన బాలుడికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఈ నెల 9న భీమడోలులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో కలుసుకోగా బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా బాలుడిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్