సీతారాములను పల్లకిలో ఊరేగింపు

575చూసినవారు
శ్రీరామనవమిని సందర్భంగా ఉంగుటూరు కోదండ రామాలయం ఆదివారం సీతారాములను బుధవారం కోలాటం భజనతో ఊరేగించారు. రామాలయం నుండి సీతారాములను గ్రామంలో అన్ని వీధులలో ఊరేగించారు.
ఈ సందర్భంగా సీతారాములను భక్తులు దర్శించుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో రెండు చోట్ల అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్