జనసేన నారాయణపురం గ్రామ కమిటీ ఎంపిక

55చూసినవారు
జనసేన నారాయణపురం గ్రామ కమిటీ ఎంపిక
ఉంగుటూరు మండలం నారాయణపురం జనసేన పార్టీ గ్రామ కమిటీని ఆదివవారం ఎన్నుకున్నారు. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా దండు గోపాల్ రాజు, ఉపాధ్యక్షులుగా తమ్మినేని సాయి, నేతింటి నాగరాజు, కార్యదర్శిగా బొమ్మిడి అనిల్ సోమవారం ఎంపికయ్యారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో ఎన్నికైన నూతన కమిటీని పలువురు అనందించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని కమిటీ ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్