జిల్లా స్థాయి పోటీలలో సత్తా చాటిన విద్యార్థినులు

50చూసినవారు
జిల్లా స్థాయి పోటీలలో సత్తా చాటిన విద్యార్థినులు
స్వర్ణాంధ్ర @2047లో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో చిననిండ్రకొలను హై స్కూల్ విద్యార్థినులు గునుకొండ కీర్తన (ప్రథమ) మరియు డిబేట్‌లో రొక్కాల లిఖిత (తృతీయ) స్థానాన్ని సాధించారు. ఈ విషయాన్ని హెచ్ఎం సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు. విజేతలను టీచర్ సుబ్బరాజు, ఎస్ఏంసి చైర్మన్ దేవి, సర్పంచ్ సాయి ప్రియ, ఉపసర్పంచ్ రుద్రరాజు కొండయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమం నిడమర్రులో జరిగింది.

సంబంధిత పోస్ట్