సీఎం బస్సు యాత్రతో వైసీపీలో బలం పెరిగింది

569చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు బస్సు యాత్ర ఉంగుటూరు మండలంలో విజయవంతం కావడంతో వైసీపీలో బలం పెరిగిందని ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు అన్నారు. మంగళవారం నారాయణపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉంగుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి వాసు బాబు, ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్