ప్రతిపక్షాలకు అది సమాధి ‘రాయి’: ఎంపీ అభ్యర్థి

64చూసినవారు
ప్రతిపక్షాలకు అది సమాధి ‘రాయి’: ఎంపీ అభ్యర్థి
సీఎం జగన్‌పై రాయి విసిరిన ప్రతిపక్ష పార్టీలకు అదే సమాధి రాయి అని అరకు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి అన్నారు. మంగళవారం అఫీషియల్ కాలనీలోని బెల్లం గణపతి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తనూజారాణి మాట్లాడుతూ.. ‘మరోసారి సీఎం జగన్ గెలవడం ఖాయమన్నారు. గిరిజన ప్రాంత ప్రజలు సీఎం జగన్ కృతజ్ఞత తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ఏకైక సీఎం జగనేనని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్