ఏపీలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుంది?

70చూసినవారు
ఏపీలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుంది?
ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. తాజాగా వైసీపీ, టీడీపీ చేసిన ట్వీట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు 'BIG EXPOSE' అంటూ మొదట టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత 'The truth bomb Dropping.. BIG REVEAL' అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. అసలు ఈ ట్వీట్లకు అర్థమేంటి? రేపు ఇరు పార్టీలు ఏం చెప్పబోతున్నాయి? వీరి ట్వీట్లు దేని గురించి? అనే ప్రశ్నలు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్