ఆర్థిక శాఖపై నేడు శ్వేతపత్రం విడుదల

54చూసినవారు
ఆర్థిక శాఖపై నేడు శ్వేతపత్రం విడుదల
ఆర్థిక శాఖపై శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆదాయ వివరాలను అసెంబ్లీలో స్పష్టం చేయనున్నారు. 2019-24 మధ్య రూ.1,14,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.

సంబంధిత పోస్ట్