నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రం

78చూసినవారు
నేడు శాంతిభద్రతలపై శ్వేతపత్రం
YCP హయాంలో దిగజారిన శాంతిభద్రతల అంశంపై NDA ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, అణచివేతలు, అక్రమ కేసులు, బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టడం తదితర అంశాలపై దానిలో వివరించనున్నారు.

సంబంధిత పోస్ట్