ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!

89174చూసినవారు
ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. తేల్చేసిన మరో జాతీయ సర్వే!
రానున్న ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై జాతీయ మీడియా సంస్థ న్యూస్ ఎక్స్ తాజాగా సర్వే ఫలితాలను వెల్లడించింది. అధికార వైసీపీకి, విపక్ష కూటమికి మధ్య ముఖాముఖీ పోరు ఉంటుందని తెలిపింది. 25 ఎంపీ సీట్లలో 18 సీట్లను కూటమి గెలుచుకోనుంది. వైసీపీకి మాత్రం 7 ఎంపీ సీట్లే దక్కుతాయని తేల్చింది. అలాగే కూటమికి 126 అసెంబ్లీ సీట్లు, వైసీపీకి 49 స్థానాలు వస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్